Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
Trains Extentions | దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో 12 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది.
Special Trains | దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను(Special trains ) పొడిగించింది.
Awards | 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది.
Special Trains To Sabarimala | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
SCR Awards | దక్షిణ మధ్య రైల్వేకు ఏడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు దక్కాయని శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో చేసిన విద్యుత్తు పొదుపునకు ఈ అవార్డులు వరించాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరక
SCR Awards | దక్షిణ మధ్య రైల్వే (SCR) కు అవార్డుల పంట పండింది. విద్యుత్ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు.
Trains Cancelled | మిగ్జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద
Train Cancelled | దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మిగ్జాం తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదవుతున
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత తీవ్రమైంది. ఇది తుఫానుగా మారి ఆంధ్ర ప్రదేశ్ కోస్తాలోని నెల్లూరు-మచిలీపట్నం మధ్య సోమవారం తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించ�