దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (జడ్ఆర్సీసీసీ) సభ్యుడిగా లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు.
SCR | వర్షాకాలం నేపథ్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు వెల్లడించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో రైల్వే వ్యవస్థ పూర్తిగా అతులాకుతలమైంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్�
South Central Railway | భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్పర్తి - కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన�
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించా�
Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పె�
IRCTC | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి ఇక నుంచి అధిక ధరలతో అందుబాటులో ఉన్న ఆహారానికి బదులుగా కేవలం రూ.20 ఎకానమి భోజన�
Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసి
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
Falaknuma Express | హైదరాబాద్ : ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను కమిటీ �
Train Accident | ఫలక్నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా రైల్వేకు తెలియజేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు అగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్
SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది.