SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ - నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి సి�
SCR Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయ�
Onam Special Trains | ఓనమ్ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్ - కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీ�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్లో మూడోలైన్కు నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, �
MMTS | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
ఆధునీకరణ పనుల పేరిట కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన నడిచే సింగరేణి, రామగిరి రైళ్లను రద్దు చేసి నెలన్నర దాటింది. దీంతో కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సికింద్రాబాద్ సెక్�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (జడ్ఆర్సీసీసీ) సభ్యుడిగా లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు.
SCR | వర్షాకాలం నేపథ్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు వెల్లడించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో రైల్వే వ్యవస్థ పూర్తిగా అతులాకుతలమైంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్�
South Central Railway | భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్పర్తి - కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన�
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించా�
Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పె�
IRCTC | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి ఇక నుంచి అధిక ధరలతో అందుబాటులో ఉన్న ఆహారానికి బదులుగా కేవలం రూ.20 ఎకానమి భోజన�
Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసి
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.