South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో నగరంలో తిరుగవలసిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస�
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
South Central Railway Recruitment | సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుద
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లను రద్దు చేశారు.
Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం ర�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ
Ganga Pushkaralu 2023 | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి గంగా నది పురష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికిం�
MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్
Indian Railways | రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�