Falaknuma Express | హైదరాబాద్ : ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను కమిటీ �
Train Accident | ఫలక్నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా రైల్వేకు తెలియజేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు అగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్
SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది.
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో నగరంలో తిరుగవలసిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస�
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
South Central Railway Recruitment | సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుద
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లను రద్దు చేశారు.
Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం ర�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ