Ganga Pushkaralu 2023 | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి గంగా నది పురష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికిం�
MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్
Indian Railways | రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
Special Train | సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైలే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (రైలు నంబర్ 07489) 17, 24, 31న నడుపనున్నట్లు తెలిపింది.
మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.
SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్కు సంబంధించినవిగా ఉన్నట్�
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
SCR | నిర్వహణ సమస్యల వల్ల పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మొత్తం 17 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే అతి పెద్దదైన చర్లపల్లి టర్మినల్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. తెలంగాణ ప్రతిపాదనలను అటకెక్కిస్తున్న రైల్వేశాఖ.. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై కూడా శీతకన్ను ప్రదర్శిస్�
Minister KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్�
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
జర్నలిస్టుల రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్నిలయం ఎదుట హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ