సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
పెద్దపల్లి : జిల్లా పరిధిలోని గౌరెడ్డిపేట వద్ద భాగమతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మైసూర్ నుంచి దర్భంగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్త
ఆంధ్రా సూపర్ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ పట్టించుకోని బీజేపీ ఎంపీలు, నేతలు దక్షిణ మధ్య రైల్వే తీరుపై విమర్శలు పెద్దపల్లి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు పెద్దపల్�
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, సబర్బన్కు సంబందించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 21న (ఆదివారం) రద్దు చేసినట్లు శుక్రవారం దక్షిణ మ�
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ �
South Central railway | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నోటిఫికేషన్పై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9 వేల కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వస్�
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించా
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను వచ్చే ఆదివారం రద్దు చేస్టున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే �
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ న
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకొని ఈ నెల 30 నుంచి నాందేడ్ – తిరుపతి, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాందేడ్ – తిరుపతి (రైలు
క్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నదని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చెప్పారు. డీఆర్ఎం శరత్చ�
ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు చేపడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. బుధవారం ఆయన డీఆర్ఎం శరత్చంద్రయాన్ తో కలిసి మహబూబ్న�