రెగ్యులర్ చార్జీలతో పోలిస్తే 30 శాతం అదనం ఆదాయం కోసం ప్రయాణికుల నిలువు దోపిడి కరోనా పేరుతో మొదలైన ప్రత్యేక రైళ్లు.. నేటికీ అవే తిరుపతికి నగరం నుంచి నడిచేవన్నీ ప్రత్యేక రైళ్లే హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపట్నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జంట నగరాల పరిధిలో నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రా�
హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్ల
హైదరాబాద్ : ఇటీవల పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ మేరకు రద్దు చేసిన 13 డెమో రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్ ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్, గూడూర్-విజయవాడ, ని�
హైదరాబాద్ : పెద్దపల్లి-కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న రెండు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ – పందాపూర్,
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణి�
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. హటియా- సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు (08615) ఈ నెల 10వ తేదీ రాత్రి హటియా స్టేషన్ నుంచి 11.55 గంటలక�
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకో�