హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ న
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకొని ఈ నెల 30 నుంచి నాందేడ్ – తిరుపతి, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాందేడ్ – తిరుపతి (రైలు
క్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నదని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చెప్పారు. డీఆర్ఎం శరత్చ�
ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు చేపడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. బుధవారం ఆయన డీఆర్ఎం శరత్చంద్రయాన్ తో కలిసి మహబూబ్న�
రెగ్యులర్ చార్జీలతో పోలిస్తే 30 శాతం అదనం ఆదాయం కోసం ప్రయాణికుల నిలువు దోపిడి కరోనా పేరుతో మొదలైన ప్రత్యేక రైళ్లు.. నేటికీ అవే తిరుపతికి నగరం నుంచి నడిచేవన్నీ ప్రత్యేక రైళ్లే హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపట్నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జంట నగరాల పరిధిలో నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రా�
హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్ల
హైదరాబాద్ : ఇటీవల పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ మేరకు రద్దు చేసిన 13 డెమో రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్ ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్, గూడూర్-విజయవాడ, ని�
హైదరాబాద్ : పెద్దపల్లి-కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న రెండు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ – పందాపూర్,