సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ) : ఈ నెల 14న ఆదివారం పలుమార్గాల్లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.
లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య 14, సికింద్రాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్య 2 సర్వీసులను రద్దు చేశారు.