రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్�
Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక
UGC NET Exam : నీట్ రగడ కొనసాగుతున్న నేపధ్యంలోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం కలకలం రేపింది.
VIP Break Darsan | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల ను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
VIP Break Darsan Cancel | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో ఈనెల 12 న ఒకరోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ( VIP Break Darsan )రద్దు చేశారు
నిర్వహణ కారణాలతో సోమవారం పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�
సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను ప్రభుత్వ సెలవు రోజులు, భారీ వర్షాల పేరుతో వారం వారం రద్దు చేస్తున్నారు. దీంతో నగర ప్రయాణికలు అతి చౌకైన ప్రయాణానికి దూరమవుతున్నారు. సికి�
నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది
సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడిం�
పేద, మధ్య తరగతి ప్రయాణికులను చౌకగా గమ్యస్థానాలకు చేర్చేవి రైళ్లు.. ప్రతి రోజు రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగేలా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చి నుంచి మే మధ్య మూడు నెలల్లో