లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోగా నిందితుడు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరక
రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యేవారికి సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. క్యాబిన
న్యూఢిల్లీ: ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�
తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర�
ఎన్నారై | గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గింపుపై కేంద్రం జీవో రద్దు చేయడం హర్షణీయమని టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రైన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
ఓపెన్ స్కూల్| వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.