రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్త
South central railway | అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే (South central railway ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్లో తుఫాను దృష్ట్యా 37 రైళ్లను రద్దుచేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్స
హైదరాబాద్ : ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు �
కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3:
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న స
స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్' �
రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనవు కవచ్ పనితీరును పరీక్షించిన మంత్రి హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట�
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోమెటిక్ టికెట్ వెం డింగ్ యంత్రం నుంచి రైలు టికెట్ కొనుగోలుచేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు ఆటోమెటిక్ వెండింగ్ మ�
జెడ్పీ చైర్పర్సన్ సరిత బాస్కెట్బాల్ టోర్నీ మహిళల విజేత సౌత్ సెంట్రల్ రైల్వే పురుషుల విజేత హైదరాబాద్ కేవీబీఆర్ ట్రోఫీలను అందజేసిన జెడ్పీచైర్పర్సన్,ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల అయిజ, ఫిబ్రవరి 9: గ�
Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
MMTS | హైదరాబాద్ నగరవాసుల ప్రయాణావసరాలను తీర్చుతున్న ఎంఎంటీఎస్ (MMTS) సర్వీలు నేడు పాక్షికంగా రద్దయ్యాయి. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం 36 సర్వీసులను
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విశాఖపట్టణం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ 6 బోగీలో శుక్రవారం ఆకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జి�