సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ డివిజన్ కాచిగూడ స్టేషన్ నుంచి తొలిసారిగా కిసాన్ రైలును సరుకు రవాణా కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ రైల్వే డివ�
Good news for Passengers |జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు! | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్�
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-ఉప్పలూరు మధ్య విద్యుదీకరణ పనులతో పాటు డబుల్ లైన్ పనులు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి విజయవాడ- ఉప్పలూరు మధ్య 17 కిలో మీటర్ల డబ�
రైలు బోగీల్లో నింపేందుకు సరికొత్త విధానం సికింద్రాబాద్ స్టేషన్లో క్విక్ కోచ్ వాటరింగ్ సమయం ఆదా.. నీటి వృథాకు చెక్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నీటిని పొదుపు చేయడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్�
సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని ఢిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళవ�
ఇది తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్- మహబూబ్నగర్ రైల్వే లైన్ పరిధిలో విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన 29.7 �
దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సోమవారం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే ట్రాక్లను మరింత పటిష్ట పరిచే అంశంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉన్న ర
సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో యాత్రికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయి. ఇందులో �
సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్, ఆరు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఎస్సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఆధ్వర్యంలో సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజ�
సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాచిగూడ, విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో పలు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తూ సోమవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగ�