South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఒక ఇంజినీర్, కాంట్రక్టర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిద్దరూ లంచాలు తీసుకుంటున్నట్లు సీబీఐ అధికారులు
వచ్చే శీతాకాలం నేపథ్యంలో రైల్వే ట్రాకుల నిర్వహణలో వినూత్న విధానాలు రోడ్డు అండ్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా సబ్వేల ఏర్పాటు సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): వచ్చే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టు�
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రైళ్లు ఢీ కొట్టుకునే ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు ‘కవాచ్’ విధానంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఈ అంశంపై ఇండియన్ రైల్వే బోర్డుకు సంబంధించిన భద్ర�
ఎస్సీఆర్ జీఎం గజానన్ మాల్యా హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రక�
Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చాలని దక్షిణ మధ్యరైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య ర�
cyclone gulab | గులాబ్ తుఫాను వల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటో మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యం పెంపు, మెరుగైన భద్రతా చర్యల కోసం దక్షిణ మధ్య రైల్వే నిరంతరంగా కృషి చేస్త్తుంది. అందు లో భాగంగా ఉందానగర్-గొల్లపల్లి మధ్య 60�
సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ డివిజన్ కాచిగూడ స్టేషన్ నుంచి తొలిసారిగా కిసాన్ రైలును సరుకు రవాణా కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ రైల్వే డివ�
Good news for Passengers |జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు! | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్�
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-ఉప్పలూరు మధ్య విద్యుదీకరణ పనులతో పాటు డబుల్ లైన్ పనులు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి విజయవాడ- ఉప్పలూరు మధ్య 17 కిలో మీటర్ల డబ�
రైలు బోగీల్లో నింపేందుకు సరికొత్త విధానం సికింద్రాబాద్ స్టేషన్లో క్విక్ కోచ్ వాటరింగ్ సమయం ఆదా.. నీటి వృథాకు చెక్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నీటిని పొదుపు చేయడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్�