24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : కరోనా ప్రభావం రైళ్లపై బాగా పడింది. రద్దీ లేకపోవడంతో సికింద్రాబాద్- విజయవాడ, సికింద్రాబాద్-బీదర్, సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటీ, సిర్పూర్ కాగజ్నగర్, గుంటూరుతో �
Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు త�
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేసేవారిని నమ్మి మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటన జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే రిక్ర�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 86 రైల్వే దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఇండియన్ రైల్వే ఏర్పాట
రైతుల పంట రవాణాకు.. ప్రత్యేక రైళ్లు లేవు స్లీపర్, ఏసీ కోచుల్లోనే ఉల్లిగడ్డలు, పుచ్చకాయల తరలింపు ఇప్పటివరకు 150 కిసాన్ రైళ్లు ప్రారంభం కొవిడ్-19 నేపథ్యంలో ప్రయోగాలు చేస్తున్న రైల్వే సిటీబ్యూరో, మే 14(నమస్తే �
మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
కొవిడ్-19 సెకండ్ వేవ్ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో లాలాగూడలో ఉన్న రైల్వే సెంట్రల్ హాస్పిటల్ పలు కేటగిరి పోస్టులకు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణ యం తీసుకుంది. ఇందులో నర్సి�
రైతులు పండించిన పంటలను మద్దతు ధర కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడంలో భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇప్పటివరకు 149 కిసాన్ రైళ్లను ప్రారంభించిన భారతీయ రైల్వే సోమవారం 150వ కిసాన్ రైలు ప్రారం
కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ఢిల్లీకి తెలంగాణ, ఏపీల నుంచి వెళ్లే ప్రయాణికులు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.