సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాచిగూడ, విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో పలు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తూ సోమవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగ�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్�
దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు.. మొదట సికింద్రాబాద్లో ఏర్పాటునకు సన్నాహాలు పేలుడు పదార్థాలు రవాణా కాకుండా చర్యలు బుకింగ్దారుల అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి ‘దర్భంగా’ ఘటనతో అప్రమత్తమై�
24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : కరోనా ప్రభావం రైళ్లపై బాగా పడింది. రద్దీ లేకపోవడంతో సికింద్రాబాద్- విజయవాడ, సికింద్రాబాద్-బీదర్, సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటీ, సిర్పూర్ కాగజ్నగర్, గుంటూరుతో �
Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు త�
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేసేవారిని నమ్మి మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటన జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే రిక్ర�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 86 రైల్వే దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఇండియన్ రైల్వే ఏర్పాట