సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేసేవారిని నమ్మి మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటన జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే రిక్ర�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 86 రైల్వే దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఇండియన్ రైల్వే ఏర్పాట
రైతుల పంట రవాణాకు.. ప్రత్యేక రైళ్లు లేవు స్లీపర్, ఏసీ కోచుల్లోనే ఉల్లిగడ్డలు, పుచ్చకాయల తరలింపు ఇప్పటివరకు 150 కిసాన్ రైళ్లు ప్రారంభం కొవిడ్-19 నేపథ్యంలో ప్రయోగాలు చేస్తున్న రైల్వే సిటీబ్యూరో, మే 14(నమస్తే �
మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
కొవిడ్-19 సెకండ్ వేవ్ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో లాలాగూడలో ఉన్న రైల్వే సెంట్రల్ హాస్పిటల్ పలు కేటగిరి పోస్టులకు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణ యం తీసుకుంది. ఇందులో నర్సి�
రైతులు పండించిన పంటలను మద్దతు ధర కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడంలో భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇప్పటివరకు 149 కిసాన్ రైళ్లను ప్రారంభించిన భారతీయ రైల్వే సోమవారం 150వ కిసాన్ రైలు ప్రారం
కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ఢిల్లీకి తెలంగాణ, ఏపీల నుంచి వెళ్లే ప్రయాణికులు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొవిడ్ నేపథ్యంలో భారత రైల్వే కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించబోమని, రైళ్లలో జరిమానాల చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానిక
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
ఆరోగ్య కేంద్రాల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి రైల్వే అధికారులకు ద.మ.రైల్వే జీఎం ఆదేశం కరోనా ఉధృతి నేపథ్యంలో రైల్వేలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలలో సమయానుకూలంగా వైద్యం అందించడానికి అదనపు పడకలు సి�
తాజాగా మరో 25 రైళ్ల నిలిపివేత ఆదాయం లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి భవిష్యత్తులో మరికొన్ని రైళ్ల రాకపోకలు ఆపేసే అవకాశం కరోనా పేరుతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అనుమానాలు సరుకు రవాణాపైనా పూర్తి దృ
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తమ ఉద్యోగులకు హితబోధ చేశా�
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ల లో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. అన్ని రైళ్లలో ప్రయాణికులంతా భౌతిక దూరం పాటించే వి�
దక్షిణ మధ్య రైల్వే ఘన విజయానికి అంకితభావం కలిగిన సిబ్బంది కృషి ఫలితమే అని జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రశంసించారు. 66వ రైల్వే వార్షికోత్సవాలను పురస్కరించుకుని 171 మంది సిబ్బందికి, అధికారులకు 13 గ్రూపు అవ�