రైతులు పండించిన పంటలను మద్దతు ధర కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడంలో భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇప్పటివరకు 149 కిసాన్ రైళ్లను ప్రారంభించిన భారతీయ రైల్వే సోమవారం 150వ కిసాన్ రైలు ప్రారం
కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ఢిల్లీకి తెలంగాణ, ఏపీల నుంచి వెళ్లే ప్రయాణికులు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొవిడ్ నేపథ్యంలో భారత రైల్వే కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించబోమని, రైళ్లలో జరిమానాల చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానిక
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
ఆరోగ్య కేంద్రాల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి రైల్వే అధికారులకు ద.మ.రైల్వే జీఎం ఆదేశం కరోనా ఉధృతి నేపథ్యంలో రైల్వేలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలలో సమయానుకూలంగా వైద్యం అందించడానికి అదనపు పడకలు సి�
తాజాగా మరో 25 రైళ్ల నిలిపివేత ఆదాయం లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి భవిష్యత్తులో మరికొన్ని రైళ్ల రాకపోకలు ఆపేసే అవకాశం కరోనా పేరుతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అనుమానాలు సరుకు రవాణాపైనా పూర్తి దృ
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తమ ఉద్యోగులకు హితబోధ చేశా�
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ల లో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. అన్ని రైళ్లలో ప్రయాణికులంతా భౌతిక దూరం పాటించే వి�
దక్షిణ మధ్య రైల్వే ఘన విజయానికి అంకితభావం కలిగిన సిబ్బంది కృషి ఫలితమే అని జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రశంసించారు. 66వ రైల్వే వార్షికోత్సవాలను పురస్కరించుకుని 171 మంది సిబ్బందికి, అధికారులకు 13 గ్రూపు అవ�
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొవిడ్ నియంత్రణ పేరుతో ప్ల్లాట్ఫాం చార్జీలను భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రూ.30 నుంచి రూ.50కి పెంచినట్లు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ ప్ర�
కొవిడ్ నిబంధనలకు లోబడే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయని, జోన్ పరిధిలోని ఏ స్టేషన్లోనూ భారీ సమూహం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య స్పష్టం చేశారు. శుక్రవారం రైల్ నిలయం నుంచి వర్చువ
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �
దక్షిణ మధ్య రైల్వే 2020-21 సంవత్సరంలో మొత్తం 750 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కలిపి మొత్తం 182 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరించారు. నూతన సెక్ష�
సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు నడుస్తున్న ఈ రైళ్లను నిలిపివేశారని, ప్రస్త�