సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్ర
హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డ�
హైదరాబాద్: హోలి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పా
రైల్వేలో మొదటిసారిగా సోయాబీన్ విత్తనాలను రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని పర్బనీ నుంచి 2661 టన్నుల సోయాబీన్ విత�
దళారుల మాటలు విని నిరుద్యోగులు మోసపోవద్దు పారదర్శకంగా నియామకాలు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): భారతీయ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు ఆశ చూపుతూ అధిక మొ