తాజాగా మరో 25 రైళ్ల నిలిపివేత ఆదాయం లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి భవిష్యత్తులో మరికొన్ని రైళ్ల రాకపోకలు ఆపేసే అవకాశం కరోనా పేరుతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అనుమానాలు సరుకు రవాణాపైనా పూర్తి దృ
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తమ ఉద్యోగులకు హితబోధ చేశా�
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ల లో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. అన్ని రైళ్లలో ప్రయాణికులంతా భౌతిక దూరం పాటించే వి�
దక్షిణ మధ్య రైల్వే ఘన విజయానికి అంకితభావం కలిగిన సిబ్బంది కృషి ఫలితమే అని జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రశంసించారు. 66వ రైల్వే వార్షికోత్సవాలను పురస్కరించుకుని 171 మంది సిబ్బందికి, అధికారులకు 13 గ్రూపు అవ�
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొవిడ్ నియంత్రణ పేరుతో ప్ల్లాట్ఫాం చార్జీలను భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రూ.30 నుంచి రూ.50కి పెంచినట్లు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ ప్ర�
కొవిడ్ నిబంధనలకు లోబడే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయని, జోన్ పరిధిలోని ఏ స్టేషన్లోనూ భారీ సమూహం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య స్పష్టం చేశారు. శుక్రవారం రైల్ నిలయం నుంచి వర్చువ
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �
దక్షిణ మధ్య రైల్వే 2020-21 సంవత్సరంలో మొత్తం 750 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కలిపి మొత్తం 182 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరించారు. నూతన సెక్ష�
సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు నడుస్తున్న ఈ రైళ్లను నిలిపివేశారని, ప్రస్త�
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్ర
హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డ�
హైదరాబాద్: హోలి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పా
రైల్వేలో మొదటిసారిగా సోయాబీన్ విత్తనాలను రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని పర్బనీ నుంచి 2661 టన్నుల సోయాబీన్ విత�
దళారుల మాటలు విని నిరుద్యోగులు మోసపోవద్దు పారదర్శకంగా నియామకాలు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): భారతీయ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు ఆశ చూపుతూ అధిక మొ