తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణి�
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. హటియా- సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు (08615) ఈ నెల 10వ తేదీ రాత్రి హటియా స్టేషన్ నుంచి 11.55 గంటలక�
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకో�
రైల్వే మజ్దూర్ నేత శంకర్రావు సంచాలన్భవన్ ఎదుట నిరసన మారేడ్పల్లి, మే 27: జోనల్ రైల్వేలలో 50 శాతం నాన్ సేఫ్టీ పోస్టులను సరెండర్ చేస్తూ రైల్వే శాఖ జారీచేసిన ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని దక్షిణ మధ్�
సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ సుందరీకరణలోభాగంగా 'ఐ లవ్ సికింద్రాబాద్' అనే సెల్పీ పాయింట్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 10 వద్ద దీన్ని దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస�
రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్త
South central railway | అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే (South central railway ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్లో తుఫాను దృష్ట్యా 37 రైళ్లను రద్దుచేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్స
హైదరాబాద్ : ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు �
కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3:
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న స
స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్' �
రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనవు కవచ్ పనితీరును పరీక్షించిన మంత్రి హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట�