హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్ల
హైదరాబాద్ : ఇటీవల పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ మేరకు రద్దు చేసిన 13 డెమో రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్ ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్, గూడూర్-విజయవాడ, ని�
హైదరాబాద్ : పెద్దపల్లి-కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న రెండు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ – పందాపూర్,
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణి�
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. హటియా- సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు (08615) ఈ నెల 10వ తేదీ రాత్రి హటియా స్టేషన్ నుంచి 11.55 గంటలక�
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకో�
రైల్వే మజ్దూర్ నేత శంకర్రావు సంచాలన్భవన్ ఎదుట నిరసన మారేడ్పల్లి, మే 27: జోనల్ రైల్వేలలో 50 శాతం నాన్ సేఫ్టీ పోస్టులను సరెండర్ చేస్తూ రైల్వే శాఖ జారీచేసిన ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని దక్షిణ మధ్�
సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ సుందరీకరణలోభాగంగా 'ఐ లవ్ సికింద్రాబాద్' అనే సెల్పీ పాయింట్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 10 వద్ద దీన్ని దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస�
రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్త
South central railway | అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే (South central railway ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్లో తుఫాను దృష్ట్యా 37 రైళ్లను రద్దుచేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్స
హైదరాబాద్ : ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు �