హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు. ఆదివారం రోజే 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
47150
47195