May Day Rajeev Sagar | లోక్ సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఓటేయలేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.
NEET-PG Councelling | పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్-పీజీ ఎంట్రన్స్ క్వాలిఫయింగ్ పర్సంటైల్ జీరోకు తగ్గించినా.. రెండు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత దాదాపు 13 వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
TTD News | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. డిసెంబర్ మాసానికి చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25న సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోట ఏంబీబీఎస్ సీట్లకు ఈ నెల 23 , 24వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద�
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్ను నె�
Minister Dayakar Rao | కేసీఆర్ ముఖ్యంత్రి అయ్యాకే తండాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకర్గంలోని పలు తండాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనల
Chandra Babu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధన�
Navdeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధ�
Hyderabad | హైదరాబాద్ మదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్స్పేస్లోని నెంబర్ 7, 8 భవనాలను క్షణాల్లోనే అధికారులు నే
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
Minister Indrakaran Reddy | నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50కోట్ల యూఎఫ్ఐడీసీ నిధులు విడుదల చేసిందని, ఈ నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణ
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్కే భవన్లో ఆయన శనివారం మీడియా సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడి