Harish Rao | సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం తెలంగాణభవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎండగట్టారు. శనివారం అసెంబ�
Rice produce | వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో భారత్ (India) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనా (China) ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర �
Gold raise | వెనెజువెలా పరిణామాలతోపాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం ధరలకు రెక్కలు తొడిగాయి. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం బంగారం, వెండి �
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా
British MP | జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్మన్ (Bob Blackman) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ను భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు.
Harish Rao | అసెంబ్లీలో తాము పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే.. వాళ్ల బండారం బయటపడుతుందనే తమకు అవకాశం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అయినా తాము ఊరుకునేది లేదని, కృష్ణా జలాల్లో కాంగ్రెస్ ప్రభుత్
Harish Rao | తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేసీఆర్ ఊదాసీనత వల్ల తెలంగాణ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించడంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నీటి వాటాలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిండంట�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సాగునీటి ప్రాజెక�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని సుక్మా జిల్లా (Sukma district) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు
Edulapuram | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. అందుకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
Jogu Ramanna | మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి ప్రయత్నించ
KTR | ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చేందుకు
Blast | ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు.
Pralay Missile | రత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరం (Odisha coast) లో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్ (Pralay)’ ని విజయవంతంగా పరీక్షించింది.
Viral news | న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా అతిగా మద్యం సేవించినవారితో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వారి ఇళ్ల దగ్గర దింపుతామని, బెంగళూరు పోలీస�