Special Trains | తిరుపతి, షిర్డీ వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత
Ozone Pollution | పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఓజోన్ కాలుష్యంపై సీపీసీబీ (CPCB) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కీలక నివేదిక సమర్పించింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం కేసులు వే
Gajakesari Rajayogam | కొత్త ఏడాది 2026లో పలు రాశులవారికి సకల శుభాలను తీసుకురాబోతున్నది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడనున�
Thailand Flood | దక్షిణ థాయ్లాండ్ (South Thailand) లోని సొంగ్ఖ్లా ప్రావిన్స్ (Songkhla province) లోగల హాట్ యాయ్ (Hatt Yai) మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి.
Bomb threat | ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
Danam Nagender | అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు.
IND Vs SA Test | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా పూర్తిగా ఆధిపత్యం బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు. దక్షిణాఫ్రికా జట్టు భారీ స్�
DCC | నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో �
Sam Curran | ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ఇసాబెల్లెను మనువాడనున్నాడు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున
Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్ల�
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఆదివారం సైతం కాలుష్యం కొనసాగింది.
Road Accident | ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుపాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Karnataka | కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామ�