హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపి
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఆయన నియామకంతో పార్టీలో రేగిన చిచ్చు రోజురోజుకు తీవ్రమవుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గార�
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
డీజీపీ మహేందర్రెడ్డిపై, పోలీస్ వ్యవస్థపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెనక్కి తీసుకొని, క్షమాపణ చె ప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాం�
హైదరాబాద్ : శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న వ్యకు్తన కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా AI952 విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్ ఓ వ్యక్తి నుంచి 394.18 గ్రాముల బంగారా�
Bheemla Nayak | జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు ఈ చిత్రం ప్రీర�
హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో టీఎస్ 10 ఈసీ 3035 అనే నంబర్ గల హోండా యాక్టివాను పోలీసులు ఆపారు. అయితే ఆ యా�
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ‘సెస్’ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బేగంపేటలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సెస్లో విద్యార్థునుల వ�
వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏ�
ఏడేండ్ల వ్యవధిలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రాష్ట్రం చీకటిమయం అవుతుందని, కొత్త పరిశ్రమ�
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశ�