RTC Bus | ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది.
Crime News | భాగ్యనగరంలో బెట్టింగ్ ముఠా ఆటకట్టింది. బేగంబజార్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మొత్తం 8 మంది
కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరింత వేగం పెంచారు. 15 ఏండ్ల నుంచి మొదలుకుని అన్ని వయస్కుల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల�
Marfa Band | హైదరాబాద్ నగరం.. విభిన్న సంస్కృతుల నిలయం. నిత్యం ఏదో ఒక వేడుకతో సందడిగా ఉంటుంది. కులమతాలకు అతీతంగా పండుగలు, ఉత్సవాలతో నగరమంతా కళకళలాడుతూ ఉంటుంది. అయితే, వేడుక ఏదైనా.. ‘మార్ఫా బ్యాండ్’ ఆ సందడిని మరో మ
సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించి, ఆచరించి, ఉద్బోధించి భారతీయ సమాజంపై చెరగని ముద్రవేసిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్
అందమైన పాఠశాల భవనం..ఇందులో అన్ని సౌకర్యాలు..విశాలమైన ఆటస్థలం..డిజిటల్ తెరపై ఆధునిక బోధన..ఆహ్లాదపరిచే వాతావరణం..ఇదంతా చంచల్గూడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో కాలడేరా ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలు.
సరస్వతీ ఆలయానికి రూ.25 వేల విరాళం అందజేసిన ఎమ్మెల్యే గాదారి కిశోర్ సరస్వతీ దేవాలయాల్లో ఘనంగా పూజలు ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారంగా రూ.