హైదరాబాద్, మే 28: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న పీట్రాన్.. మార్కెట్లోకి సరికొత్త బాస్బడ్స్ను విడుదల చేసింది. ఒక్కసారి రీచార్జితో 40 గంటలపాటు పనిచేసే ఈ బడ్స్ అమెజాన్లో రూ.999కి లభించనున్నది. 300 ఎంఏహెచ్ చార్జింగ్ కేస్ కలిగిన ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల చార్జింగ్తో 3 గంటలపాటు పనిచేయనున్నది.