రూ.23లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మన్సూరాబాద్, ఫిబ్రవరి 4: ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ కోసం రూ.30కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జర�
సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన సత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది.
రద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీలో వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర�
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో GHMC, SNDP, ట
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సెహరి సినిమా నటీ నటులు హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, నిర్మాత అద�
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2421 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 3980 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టుకు విపుల్కుమార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈనెల 5 నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా పీవీఎల్ తొలి సీజన�