నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృత పరిచే ఆశయంతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశ�
అమెరికా కేంద్రస్థానంగా టెక్నాలజీ సేవలు అందిస్తున్న ఇంటర్కాంటినెంటల్ ఎక్సేంజ్..భారత్లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్, పుణెలలో కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంస్థ..ప్�
రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్-బెంగళూరు రహదారి 12 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.
CM KCR | హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజలు చేశారు. ఈ మూడు ఆస్ప�
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా కొకైన్ను పట్టుకున్నారు. రూ.11.57కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి న�
హైదరాబాద్ : సనత్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రు�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 జరుగనున్న ఈ సమావేశానికి రెండు వేల మందితో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమ�
హైదరాబాద్ : ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున�
సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో కురిసిన జల్లుల వల్ల కొంత చల్లబడిన నగర వాతావరణం రెండు రోజులుగా మళ్లీ వేడెక్కుతోంది. గాలిలో తే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్�
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్�
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్�