భారత్లో అత్యధిక మంది ఇష్టపడే స్నాక్, ప్యాకేజ్ ఫుడ్ తయారీ సంస్థ బికానో..హైదరాబాద్లో నూతన ప్లాంట్ను ఆరంభించింది. ఉత్తర భారతంలో భారీ విజయాన్ని అందుకున్న సంస్థ..దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను
హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�
హైదరాబాద్ : టీ న్యూస్ కార్యనిర్వాహక సంపాదకుడు సోమా సురేష్ బాబు తల్లి సోమా రామమణి ఇటీవల మృతిచెందారు. రామమణి దశదిన కర్మ కోహెడ క్రాస్ రోడ్డులో గల ఎస్వైఆర్ గార్డెన్స్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎ
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న రామప్ప, భూదాన్పోచంపల్లి ఎంఐసీఈ నిర్వహణ వేదికగా హైదరాబాద్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించ
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి మన కండ్లముందున్న వాస్తవం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ నగరమే కాదు.. పల్లెలు, పట్టణాలతో పాటుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అద్భుతంగా అభివృద్ధి చెందు
కన్నతల్లి లాంటి సొంతూరును వీడాలని లేకున్నా.. ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కన్నబిడ్డల భవిష్యత్తు కోసం వాళ్లు ఊరు విడవక తప్పలేదు. గత రెండు వారాలుగా రష్యా భీకర దాడులతో దద్దరిల్లిన ఉక్రెయిన్లోని ప్రధాన నగ�
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. హైదర్గూడ ఎమ�
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా లాలాగూడ పోలీసు స్టేషన్ ఎస్హ�
తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్కుమార్ భాగ్యనగరం ప్రేమలో పడిపోయిందట. ఈ ముత్యాల నగరం తనను మంత్రముగ్ధురాలిని చేసిందని..త్వరలో చెన్నై నుంచి హైదరాబాద్కు మకాం మార్చుతానని చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రా�
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి�
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టన�
హైదరాబాద్ : మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగం అంటే ఒకప్పుడు మగవాళ్లకు మాత్రమే అన్న మాటను చెరిపేస్తూ తెరమీదకు దూసుకు వస్తున్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు