హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే.. కడుపు నిండినంతా పనైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ కేసీఆర్ కోటీశ్వర్లను చేశారు. ఈ ఇండ్లను అమ్
6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్�
దాదాపు వెయ్యేండ్ల వారసత్వం కలిగిన కోట్పాడ్ చీరలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. నాటి వారసత్వాన్ని, వైభవాన్ని కొనసాగిస్తూనే నేటి తరానికి తగ్గట్లుగా మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మత, రాజకీయ పరమైన విషయాలపై పోలీసులు పటిష్టమైన నిఘా పెంచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ ఏసీపీలు, జోనల్ డీసీపీ�
సిటీబ్యూరో, మార్చి 02 (నమస్తే తెలంగాణ ) : నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ. 12.86 కోట్ల వ్యయంతో ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు చేప
కాచిగూడ,మార్చి 2: ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వీర మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలోని ఇసామియాబజార్కు చెందిన చిన్నప్రసా
హైదరాబాద్ : నగరంలోని కృష్ణాగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్రికెట్ ఆడుతుండగా.. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్పై ద�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతి కేసులో పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ తగాదాల
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�
దేశంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్కు రెండో స్థానం దక్కింది. ముంబై తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా అపర కుబేరులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్