హైదరాబాద్ : హజ్రత్ అలీ వర్ధంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ నుంచి కాలీ కబార్ (ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్) వరకు ట్రాఫిక్ ఆం�
ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
నగరంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది
హైదరాబాద్ : ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై గ్రీన్జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బి.రాజమౌళి ఏసీ గార్డ్స్ లోని సమాచార భవన్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర�
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులను గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ కలిసి భారీగా మోసం చేశాయి. చర్చిలు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం పేరుతో రూ. 50 కోట్ల మేర వసూలు చేశా�
జాతీయ మహిళల సీనియర్ టీ20 టోర్నీలో తెలంగాణకు చుక్కెదురైంది. మంగళవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 �
అయినా 10 వేల మంది కొనేశారు! ఎన్హెచ్-44పై ట్రాఫిక్ ఎస్ఐ ముద్ర 30 గ్రామాల్లో రఘుకుమార్ పాఠాలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అది 44వ నెంబర్ జాతీయ రహదారి. హైదరాబాద్- షాద్నగర్ మార్గం. ఆ ద�
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�
కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన
బంజారాహిల్స్,ఏప్రిల్ 19: జూబ్లీహిల్స్ డివిజన్లో మురుగు సమస్యలు పరిష్కరించడంతో పాటు మంచినీటి సమస్యలు తీర్చేందుకు రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫ
Bahadurpura Flyover | హైదరాబాద్లోని పాతనగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పాతనగరం�