హైదరాబాద్ : ఇప్పటికైతే పగలంతా ఉక్కపోతకు గురవుతూ.. రాత్రంతా చలితో వణికిపోతున్నారు ప్రజలు. పగటిపూట పలు ప్రాంతాల్లో ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావ�
రంగారెడ్డి : ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వందల లీటర్ల పాలు నేల పాలయ్యాయి. ట్యాంకర్లోని పాల కోసం వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు బాటిల్స్, బకెట్స్తో ఎగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – కందుక�
హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపి
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఆయన నియామకంతో పార్టీలో రేగిన చిచ్చు రోజురోజుకు తీవ్రమవుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గార�
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
డీజీపీ మహేందర్రెడ్డిపై, పోలీస్ వ్యవస్థపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెనక్కి తీసుకొని, క్షమాపణ చె ప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాం�
హైదరాబాద్ : శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న వ్యకు్తన కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా AI952 విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్ ఓ వ్యక్తి నుంచి 394.18 గ్రాముల బంగారా�
Bheemla Nayak | జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు ఈ చిత్రం ప్రీర�