దేశవ్యాప్తంగా సేవలు.. వినియోగించుకుంటున్న గర్భిణులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఇది కొవిడ్ కాలం. ఈ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా మంది దంపతులు కలవరపడుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు �
‘నువ్వు నేను’ సినిమాలో క్లాస్ రూమ్ సీన్లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేద�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గన్పార్క్లోని అమరవీరుల
హైదరాబాద్ : ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునః ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా.. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాలవైపు మొగ్గుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు ప్యాసింజర్ వ�
హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన దేశంలోనే వెయ్యి మూర్ఛ శస్త్ర చికిత్సలు చేసిన తొలి ప్రైవేట్ దవాఖానగా రికార్డ్ సాధించింది. అంతర్జాతీయ మూర్ఛ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం దవాఖానలో నిర్వహించిన కార్యక
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార
Traffic | రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Waqf CEO | మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్నగర్ జెక్కాలనీలో వక్ఫ్బోర్డుకు చెందిన భూమిని శనివారం ఆ బోర్డు సీఈవో షహనవాజ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత, కాలనీ అసోసి�
Minister KTR | కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం
Minister KTR | మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్