ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. పీహెచ్సీలలో అందుతున్న ఆధునిక వ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద�
మనవాళ్లు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ముందుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలను మరిచిపోరు. సమయం దొరికినపుడల్లా మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే ఐశ�
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి
ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో..బుధవారం హైదరాబాద్లో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భాగ్యనగరంలోని ఐడీఏ గాంధీనగర్లోని సంస్థ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని
కృత్రిమ గుండె లయ తప్పి అరిథ్మియా అనే ప్రాణాంతకమైన సమస్యతో బాధపడుతున్న రోగికి దేశంలోనే తొలిసారిగా ఏఐజీ వైద్యులు అరుదైన చికిత్స చేసి పునరుజ్జీవం ప్రసాదించారు. ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (34) అడ్వాన్స్�
దేశంలో ఆఫీస్ స్పేస్ వినియోగం 25 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆఫీసుల కోసం లీజుకు తీసుకునే సామర్థ్యం పె�
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానం (EK526)లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వద్ద �
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవ�