హౌజింగ్ సేల్స్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ వ్యాపారం.. దేశంలోని 6 ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది.
90 శాతం మంది శరీరంపై పచ్చబొట్లు మాదకద్రవ్యాల సరఫరాలో డీజేలు లక్ష్మీపతి నెట్వర్క్పై ఖాకీల నజర్ లక్ష్మీపతికి 50 మంది విక్రేతలతో సంబంధం పిల్లల ప్రవర్తనను గమనించండి: పోలీసులు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్
హైదరాబాద్ : వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ముందంజలో ఉన్నది ఆర్ట్ హౌస్ సంస్థ. చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ.. సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే పా�
హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్డు నంబర్ 3లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. స
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ
బ్రిటన్కు చెందిన ప్రీమియం ఈవీల తయారీ సంస్థ వన్మోటో ఇండియా.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో తన తొలి ఎక్స్పీరియన్స్ హబ్ను ప్రారంభించింది. ఈవీలను కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ
హైదరాబాద్-భోపాల్ మధ్య కొత్త విమాన సర్వీసును ప్రారంభించినట్టు ఫ్లై బిగ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. భోపాల్లోని రాజభోజ్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుక
మహబూబ్నగర్ మీదుగా మరో రైల్వే లైన్ త్వరలో పూర్తి కానున్నది. కాచిగూడ నుంచి గోవా వెళ్లేందుకు సుమారు 102 కిలోమీటర్ల మేర దూరం తగ్గే మహబూబ్నగర్- మునీరాబాద్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణ పరిధిలో
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలుండటంతో వడదెబ్బ ప్రభావం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ర�
తెలంగాణ సర్కార్ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నది. ఇందులో భాగంగా మోకాలి చిప్పల మార్పి డి శస్త్ర చికిత్సలనూ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో 30-40 ఏండ్లలోనే చాలా �
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగ�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహ