కాలేరు వెంకటేశ్ గోల్నాక, జనవరి 29 : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధి
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్న�
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్ర�
భారత నావికులుగా రసూల్పురా యువకులు ఒడిశాలో ట్రెయినింగ్.. ముంబైలో పోస్టింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : అది హైదరాబాద్లోని రసూల్పురా. ఈ పేరు వినగానే చాలా మందికి అదొక మురికివాడగానే గుర్తొస్తుంది. క�
కాలినడకన స్కూల్కెళ్లే బాలికలకు సైకిళ్లు హైదరాబాద్ సైక్లిస్టుల ఆధ్వర్యంలో ఓల్డ్ సైకిళ్ల సేకరణ పంపిణీకి సిద్ధంగా 37 సైకిళ్లు సిటీబ్యూరో, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ) : “ఆ బాలికలు స్కూల్కు వెళ్లాలంటే ఏడు కి�
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని సీఎం కేసీఆర్ డ్రగ్స్ మాఫియాపై వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు పోలీస్ ఉన్నతాధికారులతో డ్రగ్స్ను ఎలా రాష్ట్రం నుంచి మొగ్�
GHMC | జరిమానాలు చెల్లించని పలు వాణిజ్య సంస్థలకు జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఐదు వాణిజ్య
హైదరాబాద్ డ్రగ్స్ కేసును పోలీసులు చాలెంజింగ్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈకేసులో ప్రధాన నిందితుడు టోనీతో మరికొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు లాగేందుకు టో�
Maitrivanam | అమీర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తా వద్ద మోటారు సైకిల్ను ఓ వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కేంద్రం ఆధీనంలోని బోర్డువాసులకు సర్కారు చేయూతనెలకు రూ.కోటికి పైగా భారందాదాపు 35 వేల కుటుంబాలకు లబ్ధిఉచిత తాగునీటి సరఫరాకు సీఎం కేసీఆర్ సుముఖతఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులుసిటీబ్యూరో ప్రధాన ప�
రాష్ట్రంలోనే నంబర్వన్.. బోరబండ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల3025 మందికి విద్యాబుద్ధులు నేర్పుతున్న ఏకైక పాఠశాలసిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో ఇంగ్ల్లిష్ మీడియం స్కూళ్లకు ప్రజాదరణ పె
హైదరాబాద్ డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుంచేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి తదితర న�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీవీ నటి శ్రీవాణి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.