హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం�
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో స�
వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో సాధ్యం సినిమా ప్రపంచంలోకి సరికొత్త పరిజ్ఞానం దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోలో అక్టోబర్లో ప్రారంభం కానున్న షూటింగులు సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు �
మ్యూచువల్ ఫండ్స్లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపర�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మనుమడు ఇంద్రారెడ్డి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన 35వ తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ అండర్-9 ఓపెన్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శమని ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆదివారం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప
సిర్పూర్కర్ కమిషన్వి ఆరోపణలే కమిషన్ ఇచ్చిన నివేదికంతా తప్పుల తడక నివేదిక మాత్రమే కమిషన్ సమర్పించింది అదే నిజమని సుప్రీం కోర్టు నిర్ధారించలేదు హైకోర్టుకు కేసు విచారణ బాధ్యత దిశ నిందితుల ఎన్కౌంటర�
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక �
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎం శ్రీనివాస్ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కమిషరేట్ సిబ్బందితో ప్రత�