తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్లో జరుగుత
హైదరాబాద్ శివారులోని విజయవాడ జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల�
Golnaka | గోల్నాకలో (Golnaka) ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈదురుగాలుల ధాటికి గోల్నాకలోని కమలానగర్లో ఉన్న ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. అవి మరో రేకుల ఇంటిపై పడటంతో అందులో నిద్రిస్త�
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�
విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడక
వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్న�
బంజారాహిల్స్,మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-3 లోని అనూ వైన్స్లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వైన్షాపు షెట్టర్లోనుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికు�
హైదరాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్�
హైదరాబాద్ : రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ముస్లిం బస్తీ వాసులు ఏర్పాటు చేసిన రంజాన్ విందుకు మంత్రి తలసాని హాజరయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా మంత్రి
దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నూతన గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. మూడు నెలల్లో 43శాతం వృద్ధి రేటు నమోదైందని స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అన్ని నగరాల్లో కలిపి 80వేల గృహ నిర్మాణాలు చేప
విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 80 కోట్ల విలువ చేసే 8 కేజీల కొకైన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సూట్కే�
రాష్ట్ర రాజధాని భాగ్యనగరం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, చార్మినార్, ఆర్ట్స్ కాలేజీ(ఓయూ)తో పాటు పలు కట్టడాల్లో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని గమనించే ఉం