హైదరాబాద్ : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల�
రంగారెడ్డి : షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేట�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 246 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. మెదక్ జిల్లాలోని రాయిక�
హైదరాబాద్ : మరోసారి మంత్రి హరీశ్రావు తన మంచి మనసును చాటుకున్నారు. ఈటీవీ వీడియో జర్నలిస్టుగా పని చేస్తూ అనారోగ్యం బారిన పడ్డ పి.వెంకటేశ్వర్లకు వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. వెంకటేశ్
నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన�
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానియం గోలీసోడా. బస్టాండ్లు, రహదారుల పక్కన బండిలో... ఇలా ఎక్కడైనా గోలీసోడా కనిపిస్తే చాలు.. వెంటనే ఓ గ్లాస్ తాగ�
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది
పరేషన్ ‘డానీ’ ఆద్యంతం సినీ ఫక్కీలో కొనసాగింది. నగర శివారు రాజేంద్రనగర్లోని సన్సిటీలో నైజీరియా దేశానికి చెందిన ఓ యువకుడు కొకైన్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ ట�
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
హైదరాబాద్లోని జీడిమెట్ల అల్లోయ్ రసాయన పరిశ్రమపై కేసు నమోదైంది. ఆ పరిశ్రమ నుంచి అర్ధరాత్రిపూట విషవాయువులు విడుదల చేశారని వినాయక్నగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
గూగుల్ తన క్యాంపస్లో హైదరాబాద్లో నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్టు, దైనిక్ భాస్కర్ పత్రిక తరఫున వైట్హ�
పచ్చదనం పెంపుదలకు తీసుకొంటున్న చర్యలతో హైదరాబాద్ మరింత సుందర నగరంగా మారుతున్నదని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అశ్వినీకుమార్ చుబే ప్రశంసించారు. హైదరాబాద్ నగరం వృక్షాల నగరం అని కితాబిచ్చారు. ఈ సుం�