నూతనంగా రోడ్లు ఏర్పాటు రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు సైదాబాద్, ఆగస్టు 24 : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లు కొత్త శోభ సంతరించుకోన్నాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో పూర్తిగా దెబ్బతిని గుంతలు�
మణికొండ, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మండల నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారు. బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండిపేట్ మండలం, మణికొ�
చంపాపేట, ఆగస్టు 24: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధి కటికోనికుంటల
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ముందుకు.. ‘మల్కాజిగిరి’లో 6,608మందికి పింఛన్లు మంజూరు రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లు అభివృద్ధి మౌలాలి డివిజన్ అభివృద్ధికి రూ.8కోట్లు ఎమ్మెల్యే మైనంపల్లి గౌతంనగర�
హైదరాబాద్ : పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయ
హైదరాబాద్ : ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కా
రాజాసింగ్కు బెయిల్ మంజూరు కావడంతో ఒక వర్గానికి చెందిన ప్రజలు మంగళవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు ఆగ్రహంతో దాడులకు దిగారు. ఈ ఘటనలతో పలు వ�
అందరి సహకారంతో గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ అన్నారు.