హైదరాబాద్ మహానగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పని చేస్తోంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ చుట్టూ రెండే�
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. సమర్థవంతమైన బోధనతో విద్యార్థులకు స్మార్ట్ బోర్డ్ విద్యను అందుబాటులోకి తెస్తున్నారు. డిజిటల్ విద్యతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మ�
నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిం�
ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి �
నియోజకవర్గంలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మడ్ఫోర్డ్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ప్రభుత్వం సుమారు రూ.23.50వేల నిధులతో తాగునీటి నల్
హైదరాబాద్ : హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళ్హాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల నుంచి రూ. 3.40 లక్షల నగదుతో పాటు ఒక టీవీ, రెండు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు కాస్త ఉప�
Drug peddler | నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి.
Minister KTR | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో
Minister KTR | రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తల�
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నీ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. జూన్ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పో�
Google Campus | సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్కు ఇప్పుడు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతి పెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాట�