హైదరాబాద్ : 2023లో హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన లోగోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ�
హైదరాబాద్ : మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబ�
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి పలు రైల్వే స్టేషన్లకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్�
హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్�
హైదరాబాద్ : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజాసింగ్ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు మంగళ్హ�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమ
హైదరాబాద్: నేడు హైదరాబాద్లో మరో వంతెనను ప్రారంభించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. �
నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన విన్సైప్లె సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ను ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జ�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22: రానున్న పాతికేళ్లలో విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా స