ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నిర్మాణ పనులకు శంకుస్థాపన మియాపూర్, ఆగస్టు 22 : ప్రజల సౌకర్యమే ధ్యేయంగా లక్షలాది నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మౌలిక వసతులు, అభి
దుండిగల్/జీడిమెట్ల, ఆగస్టు 22 : నగరంలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు దుండిగల్ మున్సిపాలిటీ నుంచి భారీగా తరలివెళ్ల�
మాధవరం కృష్ణారావుపైపులైన్ పనులకు శంకుస్థాపన మూసాపేట, ఆగస్టు22: కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణార�
చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, ఆగస్టు 22: ఆడపిల్లల పెళ్లి చేసేందుకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద లక్షా నూటపదహారు రూపాయలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆడపడచుల పెద్దన్న అని అంబర్
చిక్కడపల్లి, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేశారని జీహెచ్ఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాగ్లింగంపల్లిలోని మైనారిటీ రెసిడెన్సియల్ బాలకల గురుకుల ప
సుందరయ్య పార్కులో రూ.42 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిక్కడపల్లి, ఆగస్టు 22: పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బాగ్ల�
మెహిదీపట్నం, ఆగస్టు 22 : ప్రజలకు అభివృద్ధిని అందించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎమ
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శామీర్పేట, ఆగస్టు 22 : గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్ల�
బోయిన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన మర్రి , జక్కుల సికింద్రాబాద్, ఆగస్టు 22: విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తిని పెంపొం�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో దారుణం జరిగింది. వట్టేపల్లి మొఘల్స్ కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కత్తిపోట్ల వరకు చేరింది. మోటార్ సైకిల్ విషయ�
Traffic restrictions | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేడు ముగియనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల
స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదే�
చిత్ర పరిశ్రమ తమకు ఎంతో పేరు ప్రతిష్టలు, సంపద ఇచ్చిందని, ఆ పరిశ్రమకు తిరిగి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు హీరో చిరంజీవి అన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కలిగే సంతృప్తి తన సినిమా సూపర్ హిట�