హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప�
హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరాన్ని పార్టీ తోరణాలు, జెండాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ర
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నా�
గతంలో జబ్బు చేస్తే... నేనే రాను బిడ్డో... సర్కారు దవాఖానకు అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రజల
హైదరాబాద్ : భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత పోరాట యోధుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు ప్రత్యేకంగా పరిశోధకుల బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళి�
హైదరాబాద్ : జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండ�
కేసీఆర్- మ్యాన్ ఆఫ్ ది నేషన్' షార్ట్ ఫిలింను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అన్ని భారతీయ
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ స
హైదరాబాద్ : మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష�
Acharya | మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) మూవీ ప్రీ రిలిజ్ వేడుక జరుగనుంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో టీఎస్పీఎస్పీ 1వ బెటాలియన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం వేడుక జరుగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్ల�
జపాన్కు చెందిన టైర్ల తయారీ సంస్థ బ్రిడ్డ్స్టోన్.. మరో ఆరు నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్తోపాటు న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో కొత్తగా సెలెక్ట్+ స్టోర్లను ప్రారంభించింది కూడా.