హైదరాబాద్ : బిడ్డను మంచిగా చదివించాలని తల్లిదండ్రుల తాపత్రయం.. కానీ ఆమెకేమో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం ఇష్టం. తమ మాట కూతురు వినట్లేదని మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. చేసేదేమీ లేక తనువు చాలి�
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను హైదరాబాద్లోని కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు
మీకు వ్యభిచారులు కావాలా? సెక్స్లో పాల్గొంటారా? సురక్షితమైన అడ్డా కావాలా? అయితే ఓటీపీ చెప్తేనే మీకు అక్కడ ప్రవేశం! లేదంటే నో ఎంట్రీ! ఇది హైదరాబాద్లో నైజీరియా ముఠా సాగిస్తున్న కొత్త దందా. ఓకే క్యూపిడ్ అన�
మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు �
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేర�
పగలు ఎండతో తల్లడిల్లిన నగరవాసులు సాయంత్రం వాన రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురుగాలులు,ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా శామీర్పేట అలియాబాద్లో 4.8సెం.మీల వర�
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆ
హైదరాబాద్ : హజ్రత్ అలీ వర్ధంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ నుంచి కాలీ కబార్ (ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్) వరకు ట్రాఫిక్ ఆం�
ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
నగరంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది
హైదరాబాద్ : ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై గ్రీన్జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బి.రాజమౌళి ఏసీ గార్డ్స్ లోని సమాచార భవన్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర�
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులను గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ కలిసి భారీగా మోసం చేశాయి. చర్చిలు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం పేరుతో రూ. 50 కోట్ల మేర వసూలు చేశా�