ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో మానసిక ఆరోగ్యంపై మధ్యాహ్నం రెండు గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�
గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనా�
రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఘనం గా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేడియ�
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్
Minister Satyavathi Rathod | వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. నగరంలోని వెంగళ్రావునగర్లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో పలు అభి
Minister Harish Rao | గరంలోని వెంగళ్రావునగర్లో టెలీ మెంటల్ హెల్త్ సెంటర్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్లో 25 మంది శిక్షణ పొందిన కౌన్సెలిర్లు, మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యుల బృందం 24/7 సేవలు
Hyderabad | హైదరాబాద్లోని గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ట్యాంక్బండ్కు సమీపంలోని హోటర్ మారియట్ వద్ద రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగ