మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంల�
‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో
ఎండాకాలం నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాపులు లేనిచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 20 బస్టాపుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్
సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజ
Traffic restrictions | హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. కర్మాన్ఘాట్ నుంచి కోఠి వరకు, గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
పెండ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శనివారం నుంచి జూన్ 23 వరకు.. మధ్యలో 27 రోజులు వివాహాలకు దివ్యమైన ఘడియలు ఉన్నా యి. దీంతో వధూవరుల ఇండ్లల్లో సందడి షురూ అయ్యింది. పెండ్లికార్డులు, షాపింగ్, జ్యువెలరీ, ఫంక్షన్ హా�
ఖాజాగూడ లేక్ రోడ్ హైటెక్ హైదరాబాద్ను తలపిస్తున్నదని పేర్కొంటూ అందుకు కృషిచేసిన మంత్రి కేటీఆర్కు తనీశ్ అనే బాలుడు ధన్యావాదాలు తెలిపారు. “హైటెక్ హైదరాబాద్ను తలపించేలా అందమైన ఖాజాగూడ లేక్ రోడ్�
హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణానీటిని అందించిన మహోన్నతుడు ప్రభాకర్రావు అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నివాళులర్పించారు. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ
స్టెంట్ల క్యాపిటల్గా తెలంగాణ మారబోతోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్(ఎస్ఎంటీ) స్టెంట్ల తయారీ ప్లాంట్ను ఏర్�
పుడమిని పరిరక్షించాలని పదకొండేండ్ల బాలుడు యాత్ర చేపట్టాడు. హైదరాబాద్ నాగోల్కు చెందిన సుహాస్ 8వ తరగతి చదువుతున్నాడు. పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణానికి, పుడమితల్లికి కలిగే నష్టాలపై పాఠ్యంశాల్లో చ�
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కోసం టెక్నాలజీ కార్పొరేట్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 90 శాతం లీజులు వీరివే కావడం గమనార్హం. దేశీయ రియల్ ఎస్టేట్ ప్రధాన కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా �