హైదరాబాద్ : నగరంలోని బహదూర్పుర పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు బస్సులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ గ్యారేజ్లోని నిలిపి ఉన్న బస�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉం�
డ్రగ్స్పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంట�
మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులతో సందడి నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ప్రతిరోజూ దాదాపు 2.20లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ�
జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్ట
పుడింగ్ అండ్ మింక్ పబ్కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయ
నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
ఎండలు మండుతున్నాయి. అగ్నిప్రమాదాలకు అవకాశాలెక్కువ.. ఇటువంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగితే వాటిని సకాలంలో ఆర్పివేయాలి.. అందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ కిం�
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలి�
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దర�
హైదరాబాద్కు మరోసారి అంతర్జాతీయ గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తోపాటు అర్బన్ డే ఫౌండేషన్ వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వ�
దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డ�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) అమెరికాలో టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ద ఫ్లెచర్ స్కూల్తో తన ఒప్పందాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్
దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణ