మహేశ్వరం, ఆగస్టు 8: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు కోళ్లపడకల్ నుంచ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8 : మండల పరిధిలోని కొర్రెములలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డితో కలిసి సోమ
పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లలో నిర్వహణపై అధికారులతో సమావేశం జవహర్నగర్, ఆగస్టు 8: అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశభక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించనున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వ�
కన్న బిడ్డపై ఆ తండ్రి కర్కషం ప్రదర్శించాడు. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారన్న పోపంతో మూడేండ్ల పాపను గరిటతో కొట్టి, బండ కేసి బాధాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోగా,