హైదరాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని �
హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామ శోభాయాత్ర చేపట్టనున్నట్లు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి వెల్లడించింది. సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి మధ�
కరోనా మహమ్మారికి ముందు నగరంలో మెట్రో రైళ్లు ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండేవి. లాక్డౌన్తో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయడంతో 90శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే ఉద్యోగాలు చ�
ఐటీ ఉద్యోగులు తిరిగి తమ కార్యాలయాలకు వచ్చేస్తున్నారు. నగరంలోని ఐటీ కారిడార్కు ఇక గతంలో కొనసాగిన సందడి తిరిగి సంతరించుకుంటున్నది. కరోనా కారణంగా బోసిపోయిన ఐటీ కార్యాలయాల్లో నెమ్మదిగా టెకీల సందడి మొదలవు
హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు �
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిం సోమేశ్ కుమార్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిత కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఇటీవలే సోమేశ్ కుమార్ త
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధి�
హైదరాబాద్ : మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతున్న పబ్, హుక్కా సెంటర్లపై సీసీఎస్ పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లో సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించి, ఓ హుక�
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమ�
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురు�