Traffic Rules | హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు.
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
శవ్యాప్తంగా గృహ విక్రయాలు ఊపందుకున్నాయి. జూలై-సెప్టెంబర్ మధ్యదేశంలోని 8 మెట్రో నగరాల్లో అమ్మకాలు 49 శాతం పెరిగి 83,220 యూనిట్లకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టెన్సీ ప్రాప్టైగర్.కామ్ వెల్లడించింది.
Run for peace-2022 | వచ్చే నెల 2వ తేదీన గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ ‘రన్ ఫర్ పీస్’ సెకెండ్ ఎడిషన్ను నిర్వహిస్తోంది. గురు
Revenue Inspector | ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) పై స్థానికులు దాడి చేశారు. సర్టిఫికెట్ కోసం వెళ్లిన యువతి పట్ల ఆర్ఐ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. స�
హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ట్యాంక్బండ్ చుట్టూ ట్రాక్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ అధికారులు ముమ్మరం చేశారు.
లాజిస్టిక్ సేవల సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్.. తాజాగా హైదరాబాద్లో తన తొలి గిడ్డింగిని ప్రారంభించింది. దక్షిణ భారతంలో సంస్థకిది ఆరో గిడ్డంగి. కాగా, దేశంలో ఇది 55 కావడం విశేషం.
హీరో కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష�