ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానం (EK526)లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వద్ద �
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవ�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటి సాక్షి విసిరిన చాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు ఆశిష్ గాంధీ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు రోజుకు పెట్రోల్, డీజిల్పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచేస్తున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. హైదర
ప్రపంచస్థాయి జీవశాస్త్ర, ఔషధ రంగ కంపెనీలకు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
హైదరాబాద్ నగరం హైపర్ టెన్షన్కు కేంద్రంగా మారుతున్నది. నగరవాసులు నిత్యం ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతూ బీపీలు తెచ్చుకొంటున్నట్టు వైద్యశాఖ సర్వేల్లో తేలింది. రాష్ట్రంలో నాన్ క
ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థా�
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అన
గాంధీ దవాఖానను పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని, అందుకు సంబంధించి సమూల ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్రెడ్డ�