తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాల�
అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి విజయ్నగర్ కాలనీకి చెందిన సురేశ్(23) అదే ప్రాంతంల
డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందించేందుకు మూడు విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం జూబ్లీహిల్స్లోని యూనివర్సిటీలో �
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తి�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలాచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత న�
హైదరాబాద్ : ఓ వ్యక్తి తన భార్య పట్ల క్రూర మృగంలా ప్రవర్తించాడు. సైకోగా మారిన భర్త.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచి పెట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ప
రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడలు అందుబాటులోకి వచ్చాయి. పలు పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు పూర్తయింది. మరికొన్ని వాడలు మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసుకొని స్థలాల కేటాయింపునకు సిద్ధమయ్యాయ�
సేవ్ సాయిల్ పేరుతో జగ్గీవాసుదేవ్ ఉద్యమం 26 దేశాల్లో బైక్పై యాత్ర చేసిన సద్గురు 15న హైదరాబాద్లో సేవ్ సాయిల్ యాత్ర హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మనం తినే ఆహారం 95 శాతం మట్టినుంచే వస్తున్నది. అలాంటి
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డి�