Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం పడే కంటే ముందు భారీగా ఉరుములు ఉరిమాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనా�
Pubs | హైదరాబాద్ నగరంలోని పబ్స్ నుంచి రాత్రి పది గంటల తర్వాత డిజేలు, మైక్లు, డ్రమ్స్, మ్యూజిక్ పేరుతో శబ్ద కాలుష్యం వెలువడకూడదన్న గత ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Traffic Jam | నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఒక్కసారిగా వర్షం కురిసింది. కేవలం అరగంట వ్యవధిలోనే అరగంట వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. కుండపోత వర్షానికి రోడ్లపై
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 5:30 గంటల స�
Software Company | మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు �
MMTS | సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు ప్రధాన రవాణా సాధనాల్లో
Green India Challenge | పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పన కోసం... స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పు�
Kothagudem | ఓ ఇద్దరు వృద్ధ దంపతులు నిరంతరం కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బు చెదల పాలైంది. చేతకాని తనంలో ఆ డబ్బే దిక్కు అనుకొని.. భద్రంగా దాచుకున్నారు. కానీ ఆ నగదును చెదలు తినేశాయి. ఇప్పుడు తమ బతుకు ఎ
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనున్నది. ఈ క్రమంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియానికి వచ�
Minister KTR | హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై �
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రికి ఇండియా - ఆస్ట్రేలియా జట్ల టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ వీక్షించేందుకు వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకొని, రేపు రాత్రికి మెట్రో రైళ్ల సేవలను పొడిగించార
భాగ్యనగరంలో భద్రమైన జీవితం గడపొచ్చు. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం ..అన్నింటికంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే
వీడ్రీమ్ బిజ్ టెక్ ఆధ్వర్యంలో హైటెక్స్లో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో రోబోటిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సెంథిల్ కుమార్ తెలిపారు.