వరద నీటి ముంపు ముప్పు నుంచి గ్రేటర్ ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయి. 2020లో కురిసిన కుండపోత వర్షాలు, అందునా గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాత�
తెలంగాణ ప్రభుత్వం మానవత్వమున్న సర్కారని నిరూపించుకుంటున్నది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై దృష్టి పెట్టి అక్కడి సమస్యలను పరిష్కరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ చెత్�
దశాబ్దాలుగా తెలుగు భాషా సాహిత్యాల వికాసంతో పాటు అంతరించిపోతున్న జానపద కళారూపాల మూలాలను తెలుగువర్సిటీ వెలికితీసి సమాజానికి అందించడం అభినందనీయమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్ల�
రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు పోగు చేసే చెత్తను ఎప్పటికప్పుడే సేకరించుకునేందుకు చక్రాలున్న చెత్త బుట్టలు ఎంతగానో దోహదపడతాయని విప్ గాంధీ అన్నారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులను చీర సారెతో సీఎం కేసీఆర్ పెద్దన్నలా గౌరవిస్తున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.