సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగిందని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మంత్రి అ
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
Old City | పాతబస్తీలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ స్పెషల్ టీమ్స్ ఇవాళ తనిఖీలు చేపట్టాయి. చెలపురాలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన బాణా సంచాను పోలీసులు కనుగొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ ఫైర్
Minister KTR | ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఐఈ గ్లోబల్ సదస్సు పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
Sultan Bazar Police | సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. నో పార్కింగ్ స్థలంలో మహిళ తన కారును నిలిపివేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు చలాన్ విధించారు. కారుకు
రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, ధాన్యం సేకరణ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగింత, ఎరువుల సబ్సిడీ నగదు బదిలీ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 25న జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసింది. క్యాబినెట్ సబ్కమిటీకి అధ్యక్షత వహిస్తున్న క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మంగళవారం సమీక్ష�
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�