ఆర్టీసీలో ఇటీవల చేపడుతున్న పలు సంస్కరణల్లో భాగంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఇమ్లిబన్)లో కొత్త సదుపాయాన్ని కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రవేశం వద్ద ఉన�
ఇప్పటిదాకా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్లు మరింత స్పీడు పెంచనున్నాయి. ఇక నుంచి 80 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోనున్నాయి. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు సంస్థ సిగ్నలింగ్ సాఫ్ట�
హైదరాబాద్ మహా నగరంలోని దవాఖానల్లో పరిశుభ్రతపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన దవాఖానలు, టీచింగ్ హాస్పిటల్స్లో నెలకొన్న పారిశుధ్య పరిస్థితు�
సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. గత వారం జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ వరకు సర్వీసును ప్రారంభించగా, సోమవారం నుంచి రిసాల్బజార్ నుంచి హైటెక్ సిటీ
మాదక ద్రవ్యాల గుట్టును తవ్వుతున్న పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్న మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చి�
ప్రకృతి సిద్ధ పానీయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు. యువతీ యువకులు కూల్డ్రింక్స్కు అలవాటుపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని వాపోయా
కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడమే ఉగాది పండుగ ప్రధాన సందేశమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉ�
కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన పార్కులుగా.. క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ డివ�
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సీఎన్. రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు టీఆర్�
ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల
రాష్ట్రంలోని దళితులు సంఘటిత శక్తిగా ఎదిగి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్ల మూరి కృష్ణస్వరూప్ పిలుపు నిచ్చారు. శనివారం హిమాయత్నగర్లో పార్టీ కార్య�
దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈనెల 31 వరకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి రూ.10లక్షలు అందజేయాలని ప్రభు