కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది.
CM KCR | మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్య�
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీచేసి పెట్రోలు ఉన్నంత వరకు షికారు చేసి, ఆ తర్వాత మరో బైక్ను చోరీ చేస్తున్న నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా
TSRTC | దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపడంపై దృష్టి సారించింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్�
‘సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. ఏం చేస్తే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందో విజన్ ఉన్న నేత కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి.
జేఎన్టీయూ హైదరాబాద్లో విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ‘ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ఏర్పా టు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రా�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరి�
మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ బిషప్గా, ఇప్పుడు కార్డినల్గా పూల ఆంథోనీ నియమితులు కావడం ఎంతో గర్వించదగిన విషయమని ముంబాయి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ అన్నారు.