హైదరాబాద్ : జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికార�
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల
ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ వీ-గార్డ్ ఇండస్ట్రీస్.. హైదరాబాద్లో నూతన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. విస్తరణ దిశగా వెళ్తున్న ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా హైదరాబ�
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
చారిత్రక,వారసత్వ కట్టడాల పరిరక్షణకు బల్దియా వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, చార్మినార్ను సుందరంగా తీర్చిదిద్దగా..తాజాగా మౌలాలీ కమాన్కు కొత్త సొబుగులు
వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవా
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం తొమ్మిదవ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 10 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహ్
హైదరాబాద్లో మిద్దె తోటల పెంపకం ఎక్కువవుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు పలు సంస్థల సహకారంతో నగరంలోని దాదాపు 25 వేల గృహాల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. ఇందులో ‘సిటీ ఆఫ్ టెర్రస్�
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్పై సైబర్ దాడి కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. మ�
హైదరాబాద్ : గీత వృత్తికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకే నీరా కేఫ్ అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నిర్మా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్ప�