Manchu Manoj | నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని టోలిచౌకి
Minister KTR | రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ (Minister KTR) హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడుల సాధనకోసం మంత్రి కేటీఆర్ బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన
Petrol | దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం (మార్చి 22) నుంచి ఒక్కరోజు మినహా (మార్చి 24న) ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటేనే
గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్... అంటే కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు వేదిక. ఇలాంటి ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం దూసుకుపోతున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కంటే గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తు�
ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్గా మారిన మహానగరంలో ఆహా అనిపించేలా మరో భవనం రూపుదిద్దుకున్నది. ఇస్లే ఆఫ్ స్కై (ఆకాశ ద్వీపం) అని పిలువబడే ఈ భవనంలో అంతస్తుకు ఒకటి చొప్పున 28 ఫ్లాట్లు నిర్మించారు. సాధారణంగా ఒక అపార్ట్�
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
స్వచ్ఛ బడంగ్పేటగా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్నగర్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్ పిటిషన్ వేశారు. 2014లో అన�
సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నో సంవత్సరాల నుంచి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదురొంటున్న ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం లభించనున్నదని మంత్రి తలస�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోడ్లపై వదిలివెళ్లే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి రోడ్లపై వదిలి వెళ్లిన వాహనాలను క్రేన్ల సహాయంతో ట్రాఫిక్ పోలీసు స్టే�
హైదరాబాద్ : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. 87 ఏండ్ల కృష్ణారె
తెలుగు యూనివర్సిటీ, మార్చి 28: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్లో నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీ మురళీకృష్ణ సోమవారం తె�
కళ్లు చెదిరే అందచందాలతో పలువురు మోడళ్లు అదరగొట్టారు. మోడలింగ్లో రాణించాలనుకునే వారి కోసం స్కై మోడలింగ్ ఇన్స్టిట్యూట్ బంజారాహిల్స్లో ఫ్యాషన్ షో నిర్వహించింది