హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి జల్లులు కురిశాయి. గత నాలుగురోజు నుంచి వరుసగా కురుస్తున్న వానలతో నగర�
హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వ
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�
ఘనంగా హైదరాబాద్లో గణేశుడి శోభాయాత్రలు ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి డీజీపీ పర్యవేక్షణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని విహంగ వీక్షణం హైదరాబాద్, సెప్టెంబర్
సాయంత్రం 7 గంటలకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం బాలాపూర్ వినాయకుడి లడ్డూ 24.60 లక్షలు అర్ధరాత్రి దాటిన తర్వాత కొనసాగిన ప్రక్రియ బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు వేడుకగా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిన నిమజ్జ�
హైదరాబాద్ రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే మొదలుకాగలవన్న ఆశాభావాన్ని శుక్రవారం క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వ్యక్తం చేసింది. 2016లో ముంబైలో దేశీయంగా తమ తొలి రీజియన్�
ఆత్మవిశ్వాసంలో హైదరాబాద్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ విషయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్), ఎడ్టెక్ కంపెనీ లీడ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఖతార్ రాజధాని నగరం దోహాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రకటించింది టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దోహాలో ప్రపంచ ఫుట్బాల్ వరల్�