అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్' అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు �
గట్టిగా అరవలేరు.. చూపు మందగించి ఉంటుంది..ఓపిక ఉండదు..ఎవరొచ్చారో అంతగా జ్ఞాపకం ఉండదు.. ఈ అంశాలే నేరస్తులకు పండుటాకులు టార్గెట్గా మారుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని..దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారు.
పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వారికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణను త్వరలో ప్రారంభిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎంతో మంది అభ్యర్థులకు గతంలో
హయత్నగర్ చౌరస్తా నుంచి కుంట్లూరు మార్గంలో మదర్డైరీ వరకు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వ్యాపార నిర్మాణాలను ఈనెల 22న జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్
హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంట్లోని తన �
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
గ్రేటర్లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండు
పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కే�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్