ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�
మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్పెక్ట్రమ్ -2022 ఘనంగా కొనసాగుతోంది. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫ్యాషన్ వస్త్రాలు ధర�
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో శుక్రవారం రాత్రి సమ్మర్ కార్నివాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీని
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించడంతో పాటు సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నార
హైదరాబాద్: తెలంగాణలో క్రీడాభివృద్ది కార్యక్రమాల పరిశీలన కోసం కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అతుల్సింగ్ హైదరాబాద్కు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అతుల్సింగ్ పలు అభివ�
హైదరాబాద్తో ఇంటర్ సిటీ రిలేషన్స్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ కీలక ప్రకటన ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీలో సహకారం హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా అభివృ�
ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అత్యంత పారదర్శకంగా ఆస్తులను ట్యాక్స్ నెట్ పరిధి
తెలంగాణ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు మండిపడిన నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు తెలంగాణ అభివృద్ధి ఓర్వలేకే తరచూ విమర్శలు పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం గ్రేటర్వ్యాప్తంగా పెద్దఎత్�
సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): ‘వింగ్స్ ఇండియా-2022’ పేరుతో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైన ఏవియేషన్ షో రెండో రోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక వ్యాపార అంశాల చర్చాకార్యక్రమాలతో