పోలీసులు, అగ్నిమాపక అధికారుల ప్రాథమిక అంచనా బోయిగూడ ఘటనపై రెండుమూడు రోజుల్లో స్పష్టత ప్రాథమిక అంచనాకొస్తున్న దర్యాప్తు అధికారులు ఘటనా స్థలిలో సేకరించిన ఆధారాల విశ్లేషణ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రెండ�
సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నకిలీ ఉద్యోగులను సృష్టించి.. వారి పేర్లతో రెండేండ్లుగా రూ. 2 కోట్లు స్వాహా చేశాడు. సదరు మేనేజర్ ఉద్యోగం నుంచి వెళ్లిపోయిన తరువాత విషయం వెలుగులోకి �
మే నెలాఖరు కల్లా సివిల్ వర్కులు పూర్తవ్వాలి నూతన మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంలో భాగంగ�
రోడ్లపై రోజుల తరబడి ఉండే.. వాహనాలపై కఠిన వైఖరి సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అది ప్రధాన రహదారి… ఆ మార్గంలో ఉన్న ఓ గృహ యజమాని కొత్త కారు కొనడంతో పాత వాహనాన్ని ఇంటి ముందు ఉంచేశాడు. నెలల తరబడి అది అలాగే
ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ స్థానాల్లో వర్సిటీ పూర్వ విద్యార్థులు ఆ ఘనత ఉస్మానియాదే.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్/ అడ్డగుట్ట : ఉస్మాని
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఉన్న సాంకేతికత, వసతులు, పరీక్షలు గురించి తెలుసుకోవాలనుందా..? విమానాలు కొనుగోలు, వైమానిక రంగంలోకి అడుగుపెట్టాలనుందా ? కాక్పిట్ నుంచి సీటింగ్ వరకు.. డిజైన్ల నుంచి డెస్టినేషన్
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ ఖరారు కావడంతో మొదటి గెజిట్ను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏయే గ్రామాల గుండా రీ
పిట్ట కొంచెం-కూత ఘనం’ అనే సామెత హైదరాబాద్ మాదాపూర్కు చెందిన పిల్లి సిద్ధార్థ్ అనే 14 ఏండ్ల బాలుడికి సరిగ్గా సరిపోతుంది. చదువుతున్నది తొమ్మిదో తరగతే అయినా సాఫ్ట్వేర్ కోడింగ్లో సిద్ధార్థ్ అసామాన్య
ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఇంట్లో ఎలాంటి శుభకార్యం లేదు గానీ.. ఇంటి ఎదుట బ్యాండ్ బాజా మోగుతోంది. కొత్తకారు రెడీగా ఉంది. ఆయన కూతురు స్కూల్ డ్రెస్లో బ్యాగు వేసుకుని వచ్చి కారెక్కగానే బ్యాండ్ మోగింది. చ
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నాతిచరామి మూవీ టీం నటీ నటులు అరవింద్ కృష్ణ, సందేశ్, జయశ్రీ రాచకొండ, డైరెక్టర్ నాగు గవర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిత్ర నటుడ�
దేశంలోనే పచ్చదనం పెంచేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ సినీరచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�
హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని ప్రముఖ కవి,సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శ్రీ నగర్ కా