గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన �
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగార
Rain | అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్లో వాన కురుస్తున్నది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవా
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): వ్యర్థాల నిర్వహణలో సమగ్ర సేవలను అందిస్తున్న హైదరాబాద్కు చెందిన స్టార్టప్ రిసైకాల్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెక్నాలజీ పాయనీర్స్-2022కు ఎంపికైంది. భూమిపై అత�
హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ �
హైదరాబాద్ : హైదరాబాద్కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్ రీ(Swiss Re)కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS ) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేయ
హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోన�
హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యా