మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
రంగారెడ్డి : రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్పై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఒక్కసార
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
Hyderabadi Chef Varun Shahani | ప్రపంచం నలుమూలలా తెలంగాణ బిడ్డలు ఉన్నారు. తమదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. షెఫ్ వరుణ్ సహానీ కూడా అంతే. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ‘రిలైస్ అండ్ చాటేక్స్’ సమావేశంలో
నిర్మాణ దశలో 44 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ బెంగళూరు కన్నా భాగ్యనగరమే మిన్న ఇప్పుడు దేశ, విదేశీ కార్పొరేట్లది ఇదే మాట కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, �
ఎస్సార్డీపీ, లింకురోడ్లు, సీఆర్ఎంపీ వంటి పురోభివృద్ధి ప్రణాళికలతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్ని చోట్లా అందమైన పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్
వారంతా నిరుపేదల కుటుంబాల పిల్లలు. కార్పొరేట్ వసతులు వారికి కానరావు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే జీవితం. ఇలాంటి వారి పిల్లల కోసం కోవే సంస్థ ప్రభుత్వ సహకారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉచితంగా డేకేర్ స
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ భర్త, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి, అతని అనుచరులు ఇ�
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ�
హైదరాబాద్ : పండుగలను గొప్పగా జరుపుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద బోనాల ఉత్సవాల నిర్�
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్త
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పా�