ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�
టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అ
హైదరాబాద్ : హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ డ్రైవర్ వృత్తిరీత్యా.. 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతని తలకు, శరీ�
సమంత (Samantha) తన మకాంను ముంబై (Mumbai) కి మార్చేస్తుందా..? అంటే అలాంటిదేమి లేదని..హైదరాబాద్ (Hyderabad) ఎప్పటికీ తన ఇళ్లని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోన�
హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైం�
హైదరాబాద్ : హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి చెందిన పోలీస
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వరద కాల్వ వ
హైదరాబాద్ : సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం అమీర్ పేట డివిజన్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ
హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బా
హైదరాబాద్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ట్�
హైదాబాద్ : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జీనోమ్ వ్యాలీలో కేటీఆర్ జాంప్ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
హైదరాబాద్ : కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శాతవాహననగర్లో గోడకూలడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నీటి ట్యాంక్ గోడ కూలి శిథిలాలు మీదప�
గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన